పశ్చిమ బెంగాల్లో జరుగుతోన్న నాలుగో విడత పోలింగ్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కూచ్ బెహార్ జిల్లాలోని రెండు వేర్వేరు పోలింగ్ కేంద్రాల వద్ద జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మృతి చెందారు.మృతుల్లో మొదటిసారి ఓటు హక్కు పొందిన యువకుడు ఉండటం గమనార్హం. గుర్తు తెలియని దుండగులు గుంపుగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి కాల్పులు జరపడంతో...
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39ZN7ka
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment