Thursday, 8 April 2021

సీఎంలతో ప్రధాని మోడీ భేటీ- కరోనా కల్లోలం, వ్యాక్సిన్ డ్రైవ్‌ చర్చ-మమత డుమ్మా ?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఇవాళ భేటీ అవుతున్నారు. వర్చువల్‌ విధానంలో జరిగే ఈ భేటీలో సీఎంలతో తాజా పరిస్ధితిపై ప్రధాని మోడీ చర్చించబోతున్నారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ముమ్మరంగా చేపట్టాలని ప్రధాని కోరబోతున్నారు. సాయంత్రం ఆరున్నర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fQjpCb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour