Friday, 16 April 2021

వైద్య శిఖరానికి జోహార్లు.!కాక‌ర్ల మృతికి సంతాపం తెలియ‌జేసిన చిరంజీవి, బాలకృష్ణ.!

హైదరాబాద్ : నిమ్స్ మాజీ డైరక్టర్, ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డాక్ట‌ర్ కాకర్ల సుబ్బారావు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్య‌క్తం చేశారు. కాక‌ర్ల సుబ్బారావు మ‌ర‌ణించినందుకు విచారం వ్య‌క్తం చేస్తున్నట్టు తెలియజేసారు. ఆయ‌న రేడియాల‌జిస్టే కాదు, దూర‌దృష్టి గ‌ల వ్య‌క్తి. నిమ్స్‌ను దేశంలో ప్రీమియ‌ర్ వైద్య సంస్థ‌గా మార్చారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aeWjl9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour