Wednesday, 28 April 2021

గౌతం గంభీర్‌కు లైసెన్స్ ఉందా..మరి ఆ మందులు ఎక్కడివి: ఢిల్లీ హైకోర్టు ప్రశ్న

ఢిల్లీ: ఢిల్లీలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఈ కనిపించని మహమ్మారి ప్రజల ఆరోగ్యాలపై దాడి చేస్తుండటంతో అక్కడి పరిస్థితి అత్యంత భయంకరంగా తయారైంది. ఆక్సిజన్ కొరతతో ప్రజలు హాస్పిటల్ ఆవరణలోనే ప్రాణాలు వదిలేస్తుండగా... మరికొందరు హాస్పిటల్‌లో చేరుకునే క్రమంలోనే చనిపోతున్నారు. ఇక ఇప్పటికే మిగులు ఆక్సిజన్ ఉంటే ఢిల్లీకి తరలించాలంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dUi4J3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour