Monday, 5 April 2021

పవన్ కళ్యాణ్ చంద్రబాబు మనిషే..కుక్క తోక పట్టుకుని గోదారి ఈదుతున్న బీజేపీ: లక్ష్మీపార్వతి ఏకిపారేశారుగా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైయస్ఆర్ సీపీ నేత, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై, లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పై సైతం లక్ష్మీపార్వతి విమర్శలు గుప్పించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cPKAee
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour