Wednesday, 14 April 2021

దేశంలో \"దేశీ వేరియంట్\" భయం: డబుల్ మ్యూటాంట్ తోనే భారత్ లో భారీ కేసుల నమోదు !!

భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కేసుల పెరుగుదలకు కొత్త డబుల్ మ్యూటాంట్ వేరియంట్ కారణం అవుతుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) ఇటీవల డబుల్ మ్యూటాంట్ వేరియంట్ ఎక్కువ కేసుల్లో కనిపిస్తోందని నివేదించింది. ఈ ఉత్పరివర్తన జాతి దేశంలో కోవిడ్ -19 కేసుల్లో భారీ పెరుగుదలకు కారణమవుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dlFKWF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour