హైదరాబాద్లో సోమవారం(ఏప్రిల్ 13) రాత్రి నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్,రాంనగర్,విద్యానగర్,తార్నాక,మియాపూర్,చందానగర్,గచ్చిబౌలి,మాదాపూర్,కుత్బుల్లాపూర్,బోరబండ,రహమత్ నగర్,ఎల్బీనగర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఎల్బీనగర్,వనస్థలిపురం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా ఈదురు గాలులు వీయడంతో విద్యుత్కు అంతరాయం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uHJjMu
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోన్న వేళ.. నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంలో..దేశంలో కొ...
-
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు విద్యార్దులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సరిగ్గా పరీక్షల వేళ కరోనా కల్లోలం పరీక్షలపై వారిని ...
-
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. కరోనా మహమ్మారి తెలుగు ర...
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...
-
తెలంగాణ ఐటీ,పురపాలక మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ట్విట్టర్లో తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంటనే స...

No comments:
Post a Comment