Monday, 12 April 2021

బోర్డు పరీక్షలు రద్దు చేయాల్సిందే-విద్యార్ధులు, విపక్షాల డిమాండ్లు-హాట్‌స్పాట్ల ప్రమాదం

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు విద్యార్దులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సరిగ్గా పరీక్షల వేళ కరోనా కల్లోలం పరీక్షలపై వారిని దృష్టిపెట్టనీయకుండా చేస్తోంది. పరీక్షలపై పెట్టాల్సిన దృష్టి కాస్తా కరోనాపై పెట్టాల్సి రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అన్ని బోర్డు పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. విద్యార్ది సంఘాల నుంచి మొదలైన ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g3x0WU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour