Saturday, 3 April 2021

జగన్ దెబ్బకు టీడీపీ ఔట్ , తిరుపతిలోనూ నో డిపాజిట్స్ : చంద్రబాబు టార్గెట్ గా కొడాలి నానీ సంచలనం

మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి తయారైంది. ఒకపక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ని ఎదుర్కోలేక పోవడం, వరుసగా ఎన్నికల్లో విఫలం కావడం, ప్రస్తుతం పరిషత్ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండాలని, ఎన్నికలు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం, సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు, పార్టీలో పుట్టిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cJbGUv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour