హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. కరోనా వ్యాక్సిన్, చికిత్సా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని, ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలంతా వ్యాక్సిన్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Oy58ia
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment