Friday, 9 April 2021

వ్యాక్సిన్ కొరత లేదు, గాంధీలో ప్రత్యేక కరోనా టీకా కేంద్రం: కిషన్ రెడ్డి

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. కరోనా వ్యాక్సిన్, చికిత్సా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని, ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలంతా వ్యాక్సిన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Oy58ia
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour