Saturday, 10 April 2021

బెంగాల్ వార్ : సిఐఎస్ఎఫ్ కాల్పుల్లో నలుగురు మృతి, మా భయం నిజమైందన్న దీదీ , మోడీ కౌంటర్ ఇదే !!

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నాలుగవ దశ పోలింగ్ హింసాత్మకంగా మారింది. అనేక ఉద్రిక్తతల మధ్య పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలలో సిఐఎస్ఎఫ్ దళాలు పోలింగ్ బూత్ వెలుపల కాల్పులు జరపడంతో బెంగాల్ కూచ్ బెహార్లో శనివారం నలుగురు మరణించారు. ఎన్నికల సమయంలో బెంగాల్‌లో కొనసాగుతున్న హింస శనివారం మరింత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3s3jRiN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour