Tuesday, 13 April 2021

పసుపు కండువాతో జూ. ఎన్టీఆర్: టీడీపీ కార్యకర్తల్లో ఫుల్ జోష్: తారక రాముడు మెరిసిపోతున్నాడంటూ

అమరావతి: రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పు అనే చర్చ కొద్దిరోజులుగా సాగుతోంది. ఇది కాస్తా పీక్స్ చేరుకుంటోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి చేతుల్లో ఉన్న తెలుగుదేశం నాయకత్వంపై మళ్లీ నందమూరి కుటుంబ సభ్యుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3299OhF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour