Friday, 16 April 2021

టీడీపీ ఎంపీ కేశినేని నానికి కరోనా పాజిటివ్... తనను కలిసినవాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని సూచన...

టీడీపీ ఎంపీ కేశినేని నాని కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం తన నివాసంలో క్వారెంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసినవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని... ఐసోలేషన్‌లోకి వెళ్లాలనని సూచించారు. ఈ మేరకు కేశినేని నాని ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32xxBIx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour