టీడీపీ ఎంపీ కేశినేని నాని కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం తన నివాసంలో క్వారెంటైన్లో ఉన్నారు. ఇటీవల తనను కలిసినవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని... ఐసోలేషన్లోకి వెళ్లాలనని సూచించారు. ఈ మేరకు కేశినేని నాని ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32xxBIx
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment