Wednesday, 28 April 2021

టెన్త్‌, ఇంటర్ పరీక్షలపై జగన్‌ ఫస్ట్‌ రియాక్షన్- విద్యార్ధుల భవిష్యత్తుకే- విమర్శలపై ఫైర్‌

ఏపీలో ఓవైపు కరోనా విజృంభణ సాగుతుండగా.. పదోతరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విద్యార్ధుల తల్లితండ్రుల్లో నెలకొన్న భయాల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్తోందంటూ విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీనిపై సీఎం జగన్ ఇవాళ స్పందించారు. తొలిసారిగా పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై మాట్లాడిన జగన్‌... విపక్షాలకు ఓ రేంజ్‌లో కౌంటర్‌ ఇచ్చారు. దీంతో జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dZSCBY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour