భారతదేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆసుపత్రుల మార్చురీలలో గుట్టలుగుట్టలుగా పెరుగుతున్న శవాలు , స్మశానాలలో కరోనా మృతుల సజీవ దహనాలు, అంత్యక్రియల కోసం శవాలతో కరోనా మృతుల బంధువుల ఎదురుచూపులు వెరసి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఏ నగరంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా కరోనా మహమ్మారి తాలూకు విషాద ఛాయలు కనిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RZzo6V
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment