Sunday, 25 April 2021

జగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబు

సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగరేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మళ్లీ జైలుకు పంపేదాకా ఆంద్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోనని శపథం చేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో బాంబు విసిరారు. జస్టిస్ ఎన్వీ రమణను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానివ్వకుండా తప్పుడు ఫిర్యాదులతో విఫలయత్నం చేసిన జగన్.. ఇవాళ అదే జడ్జి వద్దకు రాయబారుల్ని పంపాడని ఎంపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dOgpEU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour