ఏపీ రాజధాని అమరావతికి కష్టాలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా శాసన రాజధానిగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని భావిస్తున్న అమరావతిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బ్యాంకులు మాత్రం ఇక్కడ పాత ప్రాజెక్టులు పూర్తి కాకుండా, వాటికి ఇచ్చిన రుణాలు చెల్లించకుండా కొత్త రుణాల కోసం వెళ్లడంపై అభ్యంతరాలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39Rb25x
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment