Thursday, 8 April 2021

రైతు పొలంలో బంగారం లంకె బిందెలు లభ్యం: అమ్మవారు కలలో వచ్చి..

జనగామ: జిల్లాలోని పెంబర్తి గ్రామంలో గురువారం ఓ రైతు పొలంలో బంగారం బిందె లభ్యమైంది. రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నర్సింహ పెంబర్తి గ్రామ పరిధిలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపంలో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిలో వెంచర్ ఏర్పాటు కోసం జేసీబీతో భూమిని చదును చేస్తుండగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fS8mYZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour