Thursday, 29 April 2021

దేశానికే అవమానం: కేంద్రంపై ఈటల రాజేందర్ ఫైర్, తెలంగాణలో లాక్‌డౌన్‌పై క్లారిటీ

హైదరాబాద్: కరోనా ఉధృతి సమయంలో బీజేపీ నేతలు బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3t3VQsk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour