"1919లో జరిగిన జలియన్వాలా బాగ్ విషాదం బ్రిటిష్ ఇండియా చరిత్రకు ఒక మాయని మచ్చ." ప్రస్తుత బ్రిటిష్ పాలకులు కూడా అంగీకరించిన ఒక వాస్తవం ఇది. ఆ మారణహోమం 1919 ఏప్రిల్ 13న వైశాఖి రోజున జరిగింది. స్వాతంత్రోద్యమ అనుకూల ప్రదర్శనల కోసం జలియన్వాలా బాగ్లో పెద్దసంఖ్యలో గుమిగూడిన ప్రజలపై సైనికులు కాల్పులు జరిపారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a54yQo
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment