Monday, 26 April 2021

కరోనా పేషెంట్ల ట్రీట్‌మెంట్‌లో కొత్త క్యాపుల్: హైదరాబాదీ నాట్కో ఫార్మా అనుమతి: మూడోదశ ట్రయల్స్

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతోన్న లక్షలాది మంది పేషెంట్ల కోసం మరో క్యాపుల్ అందుబాటులోకి రానుంది. అమెరికన్ ఫార్మాకంపెనీలతో కలిసి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్స్ సంస్థ నాట్కో ఫార్మా ఈ క్యాప్సుల్స్‌ను అభివృద్ధి చేసింది. రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. మూడోదశ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tVVN32
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour