Friday, 9 April 2021

ఆ రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్లు బంద్: ఈ రాత్రి నుంచే కంప్లీట్ లాక్‌డౌన్

ముంబై: మహారాష్ట్ర.. కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు హాట్‌స్పాట్‌గా మారింది. ఈ మధ్యకాలంలో రోజూ అరలక్షకు పైగా కొత్త కేసులక్కడ పుట్టుకొస్తున్నాయి. వాటి తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి వారాంతపు రోజుల్లో లాక్‌డౌన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో 144 సెక్షన్ విధించింది. రాత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39UlGZ2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour