పశ్చిమ బెంగాల్లో నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ సారి కూడా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నేతలు కోరుతున్నారు. మీ ఆమూల్యమైన ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. ఉదయం 7 గంటలకు 44 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టిసారించారు. వయోజనులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోడీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g00ncn
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment