అంగారకుడిపై ప్రయోగాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా పంపిన పర్సీవరెన్స్ రోవర్ అద్భుతాల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే విజయవంతంగా అంగారకుడిపై కాలుమోపడంతో పాటు తనతో పాటు తీసుకెళ్లిన హెలికాఫ్టర్ను ఎగరేసిన మార్స్.. ఇప్పుడు మరో ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది. అంగారకుడిపై ఉన్న కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని దాన్ని ఆక్సిజన్గా మార్చి అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32Cjq4Y
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment