Thursday, 8 April 2021

జగన్‌పై పరిపూర్ణానంద షాకింగ్‌- ఆ పోలిక నీకే ప్రమాదం-ఆ తర్వాతే తిరుపతికి రా

తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో ఏపీలో పార్టీల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఇదే క్రమంలో బీజేపీకి అండగా ఉన్న పీఠాధిపతులు కూడా ఇందులో భాగస్వామలవుతున్నారు. తాజాగా టీటీడీ ప్రధాన అర్చకుడిగా తిరిగి నియమితులైన రమణదీక్షితులు సీఎం జగన్‌ను విష్ణువుతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా.. ఇప్పుడు స్వామి పరిపూర్ణానంద ఇదే విషయంపై జగన్‌కు హెచ్చరికలు చేశారు. అంతే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3msjIUW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour