Friday, 2 April 2021

భారత్ బయోటెక్ కీలక ప్రకటన: కోవాగ్జిన్ బూస్టర్ ట్రయల్స్ త్వరలో ప్రారంభం

హైదరాబాద్: ఇప్పటికే కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరానికి చెందిన భారత్ బయోటెక్ తాజాగా, మరో కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకా రెండు డోసుల్లో ఇస్తుండగా, వాటి వల్ల ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయనేదానిపై స్పష్టత లేదు. దీంతో మూడో డోసు అంటే బూస్టర్ డోసు అవసరం ఎంతైనా ఉందని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3woEA3V
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour