Thursday, 1 April 2021

కరోనా సెకండ్‌ వేవ్‌- ఏప్రిల్లో అన్ని రోజులూ వ్యాక్సినేషన్‌‌-కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజా పరిస్ధితి చూస్తుంటే ఐదు నెలల గరిష్టానికి చేరుకునేలా ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను మరింత ముమ్మరంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏప్రిల్ నెలలో అన్ని రోజులూ వ్యాక్సిన్‌ కేంద్రాలను తెరిచి ఉంచాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ నెలలో సెలవు దినాలతో పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mc4za0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour