నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచార పర్వం తుది అంకానికి చేరింది. క్లైమాక్స్లో గులాబీ బాస్ కేసీఆర్ సాగర్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. బుధవారం(ఏప్రిల్ 14) హాలియాలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే... రెండు నెలల క్రితం హాలియాలో బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్... ఇప్పుడు మరోసారి అక్కడి బహిరంగ సభలో పాల్గొనబోతుండటం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QqCn7u
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment