Sunday, 25 April 2021

మారుమూల మహబూబ్ నగర్ జిల్లా నుంచి సోషల్ మీడియా సెలెబ్రిటీ దాకా: మోడీతో గెడ్డంతో కంపేర్

మహబూబ్ నగర్: ఈ ఫొటోలో కనిపిస్తోన్న పెద్దాయన పేరు మేకల కూర్మయ్య. వయస్సు 70 సంవత్సరాలు పైమాటే. మహబూబ్ నగర్ జిల్లా చిన్నమునగాల ఛద్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి. ఒకే ఒక్క పనితో ఆయన సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తున్నారు. జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించారు. మూడు, నాలుగు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32NpMhY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour