Tuesday, 6 April 2021

ఎన్‌కౌంటర్‌లో షాకింగ్ ట్విస్ట్: జర్నలిస్ట్‌కు మావోల ఫోన్‌కాల్: కీలక సమాచారం

రాయ్‌పూర్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ ఎన్‌కౌంటర్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టుల చేతుల్లో సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా విభాగం జవాన్ బందీగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ జర్నలిస్ట్ మధ్యవర్తిగా వ్యవహరించడం కలకలం రేపుతోంది. ఆయనను మధ్యవర్తిగా మావోయిస్టులు నియమించుకున్నారనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. పోలీసులకు చేరవేయాల్సిన ఎలాంటి సమాచారాన్నయినా ఆ జర్నలిస్ట్‌కే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2R9RUcl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour