Thursday, 1 April 2021

నీలం సాహ్ని తొలి భేటీ టీడీపీతోనే -ఎస్ఈసీతో వర్ల రామయ్య -కొత్త నోటిఫికేషన్‌కు డిమాండ్ -పరిషత్ నగారా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ)గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే నీలం సాహ్ని తన ప్రత్యేకతను చాటుకున్నారు. తొలి అపాయింట్మెంట్ ప్రతిపక్ష టీడీపీకే ఇచ్చారు. పదవిలోకి వస్తూనే, పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఫోకస్ పెట్టిన ఆమెను టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య కలిసి, కీలక డిమాండ్లను ముందుంచారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rG4FrG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour