భారత్ ప్రపంచానికే ఫార్మసీగా మారుతోందన్న ప్రధాని మోడీ, కరోనా సంక్షోభంపై భారత్ పోరాటం తుది దశకు చేరుకుందన్న ఆరోగ్య మంత్రి హర్షవర్దన్, భారత్ కోవిడ్ 19 మార్గాన్ని బెక్హామ్ తరహాలో నిటారుగా వంచగలిగిందన్న రిజర్వు బ్యాంకు.. ఈ ప్రకటనలు విన్న వారెవరికైనా భారత్ పూర్తిగా కరోనాను తరిమేసిందన్న ఆలోచన కలుగుతుంది. కానీ ఈ అంచనాలన్నీ తప్పేనని తేలడానికి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OLESkA
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment