ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగి ఒకరు కరోనాతో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్థికశాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వి.పద్మారావు అనే ఉద్యోగి కోవిడ్ సోకి మృతి చెందారు. పద్మారావుతో కలిసి పనిచేసిన ఉద్యోగుల్లో ఇప్పుడు భయాందోళన నెలకొంది. సచివాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3snY05P
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment