Sunday, 4 April 2021

బాబోయ్..తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల్లో ఎంత పెద్ద కొండచిలువో

పాండిచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తోన్నతమిళిసై సౌందరరాజన్.. ఆదివారం స్థానిక అర్బన్ ఫారెస్ట్‌ను సందర్శించారు. ఆమె సలహాదారులు, ఉన్నతాధికారులు పలువురు ఈ సందర్భంగా ఆమె వెంట ఉన్నారు. ఈ నెల 6వ తేదీన చేపట్టాల్సి ఉన్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఒకవంక పర్యవేక్షిస్తూనే ఆటవిడుపుగా అర్బన్ ఫారెస్ట్‌ను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wttsmn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour