Sunday, 11 April 2021

ఇది మోదీ-షాల మారణహోమం -కూచ్‌బెహార్ కాల్పులపై బెంగాల్ సీఎం మమతా ఫైర్ -ఈసీపైనా విమర్శలు

పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ సందర్భంగా తలెత్తిన హింసపై రాష్ట్ర, కేంద్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కూచ్‌బెహార్‌లోని శీతల్‌కుచి నియోజకవర్గంలో శనివారం పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో ఐదుగురు మరణించారు. వీరిలో ఒకరు హత్యకు గురికాగా, కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలొదిలారు. కాగా, కేంద్ర బలగాల చర్యను మారణహోమంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RqI85T
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour