"నేను ప్రభుత్వం ఉద్యోగం చేసి రిటైరయ్యాను. నాకు నెలకు రూ.45 వేలు పెన్షన్ వస్తుంది. ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మూడు విడతలుగా నా పెన్షన్ నుంచి ఆదాయపన్ను మినహాయిస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఫిబ్రవరిలో నా పెన్షన్ నుంచి ఒకేసారి రూ. 44 వేలు కట్ అయిపోయింది. కేవలం వెయ్యి రూపాయలే జమైంది."
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sbfCSp
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment