Thursday, 1 April 2021

రెండో విడత ఎన్నికల వేళ... సువెందు అధికారి కాన్వాయ్‌పై నందిగ్రామ్‌లో రాళ్ల దాడి...

పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత ఎన్నికల వేళ బీజేపీ నేత సువెందు అధికారి కాన్వాయ్‌పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కానప్పటికీ... ఆయన కారు ముందు అద్దం ధ్వంసమైంది. గురువారం(ఏప్రిల్ 1) మధ్యాహ్నం నందిగ్రాంలోని సతెన్‌గబారి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QWIEbz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour