Friday, 9 April 2021

ఏపీలో వకీల్ సాబ్‌ రచ్చ-జగన్ వర్సెస్‌ పవన్- టికెట్ల ధరలపై మళ్లీ హైకోర్టుకు సర్కార్‌

ఏపీలో వకీల్‌ సాబ్‌ చిత్రం టికెట్ల ధరలపై రచ్చ రోజురోజుకీ ముదురుతోంది. టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా పెంపుకు సిద్దమైన దియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు జగన్ సర్కార్‌ ఝలక్‌ ఇచ్చింది. టికెట్లు పెంచితే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన బయ్యర్లు.. మూడు రోజుల పాటు పెంపుకు అనుమతి తెచ్చుకున్నారు. అయితే దీనిపైనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2POTQ9O
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour