Tuesday, 20 April 2021

తెలంగాణా రాష్ట్రంలో నేటి నుండి నైట్ కర్ఫ్యూ విధింపు .. కరోనా ఉధృతి దృష్ట్యా సర్కార్ కీలక నిర్ణయం

  తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు గా తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. ఇక నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు కానుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3syQSUf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour