Friday, 9 April 2021

అమెరికా దుస్సాహసం-భారత జలాల్లో విన్యాసాలు- సమర్ధించుకున్న యూఎస్‌

అమెరికా నేవీకి చెందిన ఓ యుద్దనౌక భారత జలాల్లోకి అనధికారికంగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా విన్యాసాలు కూడా నిర్వహించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. భారత జలాల్లోని ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌లో అమెరికా నేవీ నిర్వహించిన ఈ విన్యాసాలు భారత సార్వభౌమాధికారాన్ని సవాల్‌ చేసేలా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తాము భారత జలాల్లో అనధికారికంగా విన్యాసాలు నిర్వహించిన విషయాన్ని యూఎస్‌నేవీ అధికారికంగానే అంగీకరించడం మరో విశేషం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d2QcSJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour