అమెరికా నేవీకి చెందిన ఓ యుద్దనౌక భారత జలాల్లోకి అనధికారికంగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా విన్యాసాలు కూడా నిర్వహించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. భారత జలాల్లోని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో అమెరికా నేవీ నిర్వహించిన ఈ విన్యాసాలు భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేలా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తాము భారత జలాల్లో అనధికారికంగా విన్యాసాలు నిర్వహించిన విషయాన్ని యూఎస్నేవీ అధికారికంగానే అంగీకరించడం మరో విశేషం.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d2QcSJ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment