న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా టీకా ఉత్సవం (Tika Utsav) కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి కిందటే దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. టీకా ఉత్సవ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d5CGxG
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment