Saturday, 17 April 2021

ఐదో విడత పోలింగ్‌లోనూ హింస... బెంగాల్‌లో రాళ్లు రువ్వుకున్న టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు...

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఐదో విడత ఎన్నికల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం(ఏప్రిల్ 17) ఐదో విడత పోలింగ్ సందర్భంగా నార్త్ 24 పరగణాలు జిల్లాలో టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. బీదన్నగర్‌లోని శాంతి నగర్ ప్రాంతంలో ఉన్న ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాళ్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3giWijG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour