Thursday, 29 April 2021

విద్యార్థుల కోసం విశాఖలో కేఏ పాల్ నిరసనదీక్ష ..ఏపీలో పరీక్షల రద్దుపై జగన్ కు డిమాండ్ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ అంశం చిలికి చిలికి గాలివానగా మారింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో పరీక్షల నిర్వహణ సరికాదని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.మరోవైపు కోర్టు మెట్లు ఎక్కి న్యాయపోరాటానికి దిగాయి.ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న ఏపీలో పదవ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3u7hjC7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour