న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెమిడిసివిర్ డ్రగ్ ఎగుమతులపై నిషేధం విధించింది. డ్రగ్ నిల్వల వివరాలను వెబ్సైట్లో ఉంచాలని, రెమిడిసివిర్ బ్లాక్ మార్కెట్లకు తరలకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులు చక్కబడే వరకూ రెమిడిసివిర్ డ్రగ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QaxS0W
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment