Friday, 23 April 2021

తెలంగాణా రాష్ట్రానికి యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్: దేశంలోనే తొలిసారి, కేటీఆర్ ట్వీట్

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా చాలా రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత నెలకొంది . తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆక్సిజన్ కొరత నెలకొనే పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమై యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ ను తెప్పిస్తోంది. పరిస్థితి చెయ్యి దాటక ముందే జాగ్రత్తపడుతుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32J9AhD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour