Thursday, 15 April 2021

మొదటి డోసులో కోవాగ్జిన్... రెండో డోసులో కోవీషీల్డ్... యూపీలో వైద్యుల నిర్లక్ష్యం...

ఉత్తరప్రదేశ్‌ మహారాజ్‌గంజ్ జిల్లాలోని ఓ ఆస్పత్రి వైద్యులు ఓ కోవిడ్ పేషెంట్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మొదటి డోసులో అతనికి కోవాగ్జిన్ ఇచ్చిన వైద్యులు... రెండో డోసులో కోవీషీల్డ్ ఇచ్చారు. ఇప్పటికైతే అతనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పటికీ.. మున్ముందు దీని ప్రభావం ఎలా ఉంటుందోనని అతను ఆందోళన చెందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే... మహారాజ్‌గంజ్‌ చీఫ్ డెవలప్‌మెంట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32tQ9JH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour