Saturday, 24 April 2021

టీఆర్ఎస్ టికెట్లు రౌడీలు, గూండాలకే , కేసీఆర్ కబ్జాల పార్టీని తరిమి కొట్టండి : బండి సంజయ్ ధ్వజం

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పై, టిఆర్ఎస్ పార్టీపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కెసిఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. శనివారం గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న బండి సంజయ్ గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో రౌడీలకు గూండాలకు టిఆర్ఎస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vh1tVC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour