Tuesday, 13 April 2021

కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త చీఫ్ కమిషనర్: బాధ్యతల స్వీకరణ: అందులో ఎక్స్‌పర్ట్

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త ప్రధాన కమిషనర్‌గా సుశీల్ చంద్ర నియమితులయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇదివరకు ఆయన పని చేసిన సునీల్ అరోరా పదవీ కాలం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన 24వ ప్రధాన కమిషనర్. వచ్చే ఏడాది మే 14వ తేదీ వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wRKdYH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour