Pages

Hot Summer Sales And News

Thursday, 8 April 2021

సీఆర్పీఎఫ్‌పై మమత వ్యాఖ్యలపై ఈసీ సీరియస్‌- రేపటిలోగా వివరణ కోరుతూ నోటీసులు

పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం తారా స్దాయికి చేరుకుంటోంది.. ఇందులో కేంద్ర బలగాలు సైతం విమర్శల పాలవుతున్నాయి. బీజేపీ కేంద్ర బలగాల సాయంతో ఓటర్లను భయపెట్టి ఓట్లు వేయించుకుంటోందంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు ఇప్పుడు కొత్త వివాదానికి ఆజ్యం పోశాయి. కేంద్ర బలగాల్ని టార్గెట్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fZbLp0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment